Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ హైబీపీలో రెండో స్థానం.. అదుపులో వుంచుకోకపోతే?

మధుమేహ రోగుల విషయంలో అగ్రస్థానంలో వున్న తెలంగాణ ప్రస్తుతం అధిక రక్తపోటు (హైబీపీ) రోగుల విషయంలో రెండో స్థానంలో నిలిచింది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో వున్నట్లు తెలంగాణ సర్కారు.. రోగాల వి

Webdunia
గురువారం, 17 మే 2018 (09:27 IST)
మధుమేహ రోగుల విషయంలో అగ్రస్థానంలో వున్న తెలంగాణ ప్రస్తుతం అధిక రక్తపోటు (హైబీపీ) రోగుల విషయంలో రెండో స్థానంలో నిలిచింది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో వున్నట్లు తెలంగాణ సర్కారు.. రోగాల విషయంలోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
 
ఈ మేరకు జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా హైబీపీ రోగుల సంఖ్య అధికంగా ఉందని తేలింది. దేశవ్యాప్తంగా మొత్తం 14 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని.. మరో పదేళ్లలో వీరి సంఖ్య 21.4 కోట్లకు చేరుతుందని వైద్యులు చెప్తున్నారు. పురుషుల్లో 39శాతం, మహిళల్లో 29శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారని చెప్పారు. 
 
రక్తపోటును అదుపులో వుంచుకోకపోతే.. పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, గుండె, కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. 40 ఏళ్ల లోపు గల వారు ఈ వ్యాధితో బాధపడుతున్నారని.. అయితే హైబీపీ నుంచి బయటపడాలంటే.. జీవిత విధానంలో మార్పు చేసుకోవాలని డాక్టర్ శివరాజు చెప్పారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments