Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైబర్ రైస్‌తో అధికబరువుకు చెక్...

Webdunia
బుధవారం, 1 మే 2019 (16:59 IST)
ఇటీవలి కాలంలో అనేక మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వారంతా వివిధ రకాల వ్యాయామాలు, ఉపవాసాలు చేస్తుంటారు. అయితే, మద్రాస్ డయాబెటీస్ రీసెర్స్ ఫౌండేషన్ మాత్రం ఓ కొత్త విషయాన్ని వెల్లడించింది. 
 
ఫైబర్ రైస్‌తో అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచొచ్చని తెలిపారు. అలాగే, బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో ఉంటుంది తెలిపారు. అందుకే వైట్ రైస్ స్థానంలో హై ఫైబర్ రైస్‌ను తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక బరువు సమస్యకు కూడా ఇది చక్కని పరిష్కారమన్నారు. 
 
అదేసమయంలో పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్ తీసుకుంటే డయాబెటిస్, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని తెలిపింది. పాలిష్ చేసిన బియ్యం(వైట్ రైస్) వాడకం వలన టైప్-2 మధుమేహం వస్తుందని, ఆపై కళ్లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత వంటి ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments