Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ 3,500 మందిని కబళిస్తున్న హెపటైటిస్ వైరస్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ

సిహెచ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (15:46 IST)
ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల ప్రతిరోజూ 3,500 మంది మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో తెలిపింది. హెపటైటిస్ బి నుండి 83 శాతం, హెపటైటిస్ సి నుండి 17 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడించింది. ఈ హెపటైటిస్ వైరస్ అనేది రెండవ అతిపెద్ద కిల్లర్‌ అనీ, దీన్ని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
 
పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ హెపటైటిస్ సమావేశంలో విడుదల చేసిన నివేదికలోని వివరాలు ఇలా వున్నాయి. 2019లో 1.1 మిలియన్ల మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఇక 2022లో ఈ సంఖ్య 1.3 మిలియన్లకు పెరిగిందని 187 దేశాల నుండి వచ్చిన సమాచారాన్ని వెల్లడించింది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లకు పలు కారణాలుంటున్నట్లు తెలిపింది.
 
ఈ వైరస్‌లకు చికిత్స చేయగల సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలిక హెపటైటిస్ బి ఉన్నవారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే 2022 చివరి నాటికి యాంటీవైరల్ చికిత్స పొందారని నివేదిక పేర్కొంది. దీనికి కారణం వ్యాధి నిర్థారణలో జరుగుతున్న జాప్యం కారణమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

తర్వాతి కథనం
Show comments