Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ 3,500 మందిని కబళిస్తున్న హెపటైటిస్ వైరస్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ

సిహెచ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (15:46 IST)
ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల ప్రతిరోజూ 3,500 మంది మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో తెలిపింది. హెపటైటిస్ బి నుండి 83 శాతం, హెపటైటిస్ సి నుండి 17 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడించింది. ఈ హెపటైటిస్ వైరస్ అనేది రెండవ అతిపెద్ద కిల్లర్‌ అనీ, దీన్ని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
 
పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ హెపటైటిస్ సమావేశంలో విడుదల చేసిన నివేదికలోని వివరాలు ఇలా వున్నాయి. 2019లో 1.1 మిలియన్ల మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఇక 2022లో ఈ సంఖ్య 1.3 మిలియన్లకు పెరిగిందని 187 దేశాల నుండి వచ్చిన సమాచారాన్ని వెల్లడించింది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లకు పలు కారణాలుంటున్నట్లు తెలిపింది.
 
ఈ వైరస్‌లకు చికిత్స చేయగల సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలిక హెపటైటిస్ బి ఉన్నవారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే 2022 చివరి నాటికి యాంటీవైరల్ చికిత్స పొందారని నివేదిక పేర్కొంది. దీనికి కారణం వ్యాధి నిర్థారణలో జరుగుతున్న జాప్యం కారణమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments