Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటి వాడకం తగ్గడంతో ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందట..!

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (12:46 IST)
ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. దేశంలో 19 రాష్ట్రాల్లో కండోమ్‌ల వాడకం బాగా తగ్గిపోయిందట.

2000లో సురక్షిత శృంగారం కోసం 38 శాతం మండి కండోమ్‌లు వాడుతుంటే ఇప్పుడు 2018 నాటికి అది కేవలం 24 శాతానికి పడిపోయిందట. పురుషులు భావ ప్రాప్తి కోసం కండోమ్‌లను వాడట్లేదని తాడా సర్వేలో వెల్లడి అయ్యిందని తాజా అధ్యయనం తేల్చేసింది. 
 
ఇంకా థ్రిల్ ఇవ్వని కండోమ్‌ల కంటే గర్భనిరోధక మాత్రలు, కాపర్ టీ ఇంజెక్షన్లు ఎక్కువుగా వాడుతున్నారు. భావప్రాప్తిలో పురుషులు అస్సలు రాజీ పడట్లేదని ఆ ఆ అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ పనులు సమాజానికి పెను ప్రమాదం లాంటివని తెలుస్తోంది. కండోమ్ వాడకుండా అసురక్షితమైన శృంగారం చేస్తే ఆ భాగస్వామికి ఎయిడ్స్ లేదా ఇతర లైంగిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.
 
ఎయిడ్స్ వ్యాధి సోకితే జీవితం ముగిసినట్లే. ప్రస్తుతం కండోమ్స్ వాడకపోవడం ద్వారా  ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది. అంతేగాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారతంలో రోజు రోజుకు ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం