Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రపు నాచుతో మధుమేహం క్యాప్సుల్స్...

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (21:47 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తుల ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం లేకుండానే వ్యాధిని నియంత్రించే సరికొత్త మాత్రలను జపాన్ దేశానికి చెందిన ఒకినావా యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. 
 
ఈ మాత్రలను సముద్రపు నాచుతో తయారుచేశారు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే పాంక్రియాటిక్ కణాలను రక్షించడం ద్వారా మధుమేహం వ్యాధిని నియంత్రిస్తాయని, వీటిలో మధుమేహ బాధితులకు ఇంజెక్షన్ బెడద తప్పిపోతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. టైప్ -1 మధుమేహ బాధితుల్లో శరీరానికి అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగదు. అందుచేత కృత్రిమంగా ఇంజెక్షన్ల ద్వారా వారికి ఇన్సులిన్‌ను అందించడం జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments