Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే చిన్నపిల్లలకు కరోనా టీకాలు : డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (09:43 IST)
దేశంలో త్వరలోనే చిన్న పిల్లలకు కరోనా టీకాలు వేస్తామని అపోలో ఆస్పత్రి గ్రూపు సంస్థల అధినేత డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదలు చేశారు. 
 
తొలుత సహరుగ్మతలు(కోమార్బిడిటీస్‌)తో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తామన్నారు. ఆమోదం రావాల్సి ఉందన్నారు. ‘2-18 సంవత్సరాల వయసుల వారికి కొవాగ్జిన్‌ టీకా సిద్ధమైంది. 28 రోజుల వ్యవధిలో రెండు మోతాదుల్లో ఇవ్వాలి. ఇంట్రా-మస్కులరీ విధానంలో వేస్తారు. 
 
12-18 సంవత్సరాల వయసు వారికి జైకోవ్‌-డి టీకా 28 రోజుల వ్యవధిలో మూడు డోసులు ఇవ్వాలి. ఇది సూది రహిత వ్యాక్సిన్‌ అని వెల్లడించారు. టీకాలతోనే పిల్లలకు పూర్తి రక్షణ అన్నారు. వయస్సు-సమూహ వివరాలు అందిన తరువాత కార్యక్రమం ప్రారంభించనున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments