Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాపిండిని తింటే.. షుగర్ లెవెల్ పెరుగుతుంది..

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (13:03 IST)
మైదా ఆరోగ్యానికి హానికరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు మైదాను ఎప్పుడూ ముట్టుకోకూడదు. మైదా ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందని చెబుతున్నారు. గోధుమలలో లభించే పోషకాలు ఏవీ మైదాలో ఉండవు. 
 
మైదా అనేది గోధుమల నుండి సేకరించిన ఒక రకమైన ఆహారం. ఇది రసాయనాలను ఉపయోగించి బ్లీచ్ చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమని చెప్తున్నారు.
 
ఇది తింటే షుగర్ లెవెల్ పెరిగి శరీరంలో కొవ్వు పెరిగి గుండె సమస్యలు వంటి వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాలో గోధుమలకు ఉన్నంత పీచు ఉండదని, ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుందని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

బెజవాడ దుర్గమ్మకు రూ.18 లక్షలతో మంగళసూత్రం.. సామాన్య భక్తుడి కానుక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

తర్వాతి కథనం
Show comments