Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల రసాలు ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (13:27 IST)
పండ్ల రసాలు తీసుకుంటుంటారు కొందరు. రోజంతా కేవలం పళ్ల రసాలనే తాగుతారు. కొన్ని అనారోగ్య సమస్యలు వున్నవారు ఒకే పండుతో తయారుచేసిన రసాలను తీసుకుంటుంటారు. ఐతే ఈ రసాలను ఎవరు తీసుకుంటారు... వాటి ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. 
 
జ్యూస్ డైట్ ఎవరు తీసుకోవాలి?
బరువు తగ్గడానికి, పెద్దపేగు పనితీరు బాగుండడానికి, ప్రొబయాటిక్ థెరపీ కోసం 20-40 ఏళ్ల మధ్యనున్న వారికి ఈ జ్యూస్ డైట్‌ని తీసుకోమంటుంటారు. కేన్సర్లతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా జ్యూస్ డైట్‌ను సూచిస్తుంటారు. పెద్దవాళ్లకు కూడా జ్యూస్ డైట్ మంచిది. వారిలో ఆకలిని ఇది పెంచుతుంది. ప్రత్యేకంగా వైద్యులు సూచించే జ్యూసుల్లో ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్స్ పేషెంట్లు, కిడ్నీ, కాలేయం జబ్బులతో బాధపడేవాళ్లు డాక్టర్ల సలహా మేరకు ఈ డైట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 
 
చాలామంది బరువు తగ్గడానికి ఈ డైట్‌ను ఫాలో అవుతుంటారు. ఈ జ్యూసును తీసిన రెండు గంటల లోపు తాగాలి. ఒక పర్యాయం 500 ఎంఎల్ జ్యూసు తీసుకోవచ్చు. రోజంతా జ్యూస్ డైట్ మీద ఉండేవాళ్లు రోజుకు ఎనిమిది సార్లు జ్యూసులు తాగాలి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments