Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండ్లను ఎవరు తినకూడదు? ఎందుకని?

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (23:13 IST)
కొన్ని వైద్య పరిస్థితుల నేపధ్యంలోనూ, రక్తంలో పొటాషియం స్థాయిని కలిగి ఉండే వ్యక్తులు అరటి పండ్లను తినరాదని వైద్యులు సలహా ఇస్తారు. పొటాషియం స్థాయిలు అధికంగా వున్నవారు అరటిపండ్లు తీసుకోవడం మానేయడం మంచిది. మధుమేహం ఉన్న వ్యక్తి కార్బోహైడ్రేట్ కంటెంట్‌లను సరిచూసుకుంటూ దానిని బట్టి అరటిపండ్లను తినవచ్చు.

 
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండ్లు వున్నాయి. ఇవి పూర్తి ముఖ్యమైన పోషకాలు, కానీ ఎక్కువ తినడం మంచి కంటే ఎక్కువ హానిని కలిగిస్తుంది. ఏదైనా ఒకే ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు పెరగడానికి, పోషకాల లోపానికి దోహదపడవచ్చు. చాలామంది ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఒకటి నుండి రెండు అరటిపండ్లను మితంగా తీసుకుంటారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments