Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 5 ఆరోగ్య సమస్యలున్నవారు బాదం పప్పు తినకూడదు

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (23:05 IST)
బాదం పప్పులు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని నానబెట్టి తింటుంటే శరీరానికి శక్తి వస్తుంది. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలు వున్నవారు వీటిని తినరాదు. అలాంటి సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. అధిక రక్త పోటు వున్నవారు బాదం పప్పులు తినకూడదు. కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు కూడా బాదం పప్పులను మోతాదుకి మించి తినరాదు.
 
జీర్ణ సమస్యలుంటే బాదం పప్పులకి దూరంగా వుండాలని నిపుణులు చెపుతారు. ఇప్పటికే అధిక బరువుతో ఇబ్బందిపడేవారు బాదం పప్పులకు దూరంగా వుండాలి. ఎసిడిటీ సమస్యతో వున్నవారు కూడా బాదములను తినకపోవడం మంచిది. పార్కిన్సన్స్ అనారోగ్య సమస్యతో బాధపడేవారు కూడా బాదములు తినకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

తర్వాతి కథనం
Show comments