తెల్లనువ్వుల పొడిని పాలలో కలుపుకుని తాగితే....

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (23:09 IST)
గ్లాస్ మరిగించిన పాలలో స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే ఎముకల బలానికి ఎంతో సహాయపడుతుంది. గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె, పిప్పళ్ల చూర్ణం కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి.

 
ప్రతిరోజూ మీరు తాగే పాలలో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి సేవిస్తే ఫలితం ఉంటుంది. తెల్ల నువ్వులను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా చక్కెర, పాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా తరచుగా క్రమం తప్పకుండా చేస్తే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

 
క్యాల్షియం పరిమాణం ఎక్కువగా ఉన్న పెరుగు, బాదం పప్పు, పాలకూర, మునగాకు, పాలు, గుడ్లు వంటివి నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

తర్వాతి కథనం
Show comments