కరోనా వైరస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అల్లం టీ మేలు చేస్తుందా?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (18:58 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై వైద్యులు క్లారిటీ ఇస్తున్నారు. కరోనా వ్యాధి సోకకుండా వుండాలంటే.. ఉదయం, సాయంత్రం పూట అల్లాన్ని బాగా దంచి వేడినీటిలో మరిగించి.. లేదా టీలో చేర్చి తీసుకోవాలి. అల్లం టీని లేదా అల్లం మరిగించిన నీటిని రోజుకు ఓసారైనా సేవించడం చేయాలి. 
 
అలాగే ఇతర దేశాలకు చెందిన పండ్లను తీసుకోకపోవడం మంచిది. స్వదేశీ పండ్లను తీసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పాలలో అల్లం, పసుపు పొడి, మిరియాల పొడి, యాలకులు, ఎండుద్రాక్షలు కలుపుకుని సేవించడం మంచిది. నిమ్మరసాన్ని డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
 
తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా వుండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. జామపండు, బత్తాయి, ఉసిరికాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కరోనా నుంచి తప్పించుకునే శక్తి లభిస్తుంది. విటమిన్ సి కలిగిన పండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా కరోనాకు దూరంగా వుండవచ్చునని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

మొంథా తుఫాను: అనకాపల్లి గిరిజనుల నీటి కష్టాలు.. భారీ వర్షంలో కాలువ నుంచి తాగునీరు

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments