Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అల్లం టీ మేలు చేస్తుందా?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (18:58 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై వైద్యులు క్లారిటీ ఇస్తున్నారు. కరోనా వ్యాధి సోకకుండా వుండాలంటే.. ఉదయం, సాయంత్రం పూట అల్లాన్ని బాగా దంచి వేడినీటిలో మరిగించి.. లేదా టీలో చేర్చి తీసుకోవాలి. అల్లం టీని లేదా అల్లం మరిగించిన నీటిని రోజుకు ఓసారైనా సేవించడం చేయాలి. 
 
అలాగే ఇతర దేశాలకు చెందిన పండ్లను తీసుకోకపోవడం మంచిది. స్వదేశీ పండ్లను తీసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పాలలో అల్లం, పసుపు పొడి, మిరియాల పొడి, యాలకులు, ఎండుద్రాక్షలు కలుపుకుని సేవించడం మంచిది. నిమ్మరసాన్ని డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
 
తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా వుండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. జామపండు, బత్తాయి, ఉసిరికాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కరోనా నుంచి తప్పించుకునే శక్తి లభిస్తుంది. విటమిన్ సి కలిగిన పండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా కరోనాకు దూరంగా వుండవచ్చునని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments