Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులు అలాంటి తేనె తీసుకుంటే?

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (22:42 IST)
తేనె గురించి ఓ వాస్తవం ఏమిటంటే, మధుమేహం కోసం తేనెను వినియోగించాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. కానీ నిజం ఏమిటంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదు.
 
ఎందుకంటే మార్కెట్లో కొన్న తేనెలో చక్కెర కలిసి వుంటుంది. అది స్వచ్ఛమైన తేనె కాదు. అందువల్ల మార్కెట్లలో లభించే తేనెను స్వచ్ఛమైన తేనె అనుకుని తీసుకుంటే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments