Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరగాయ పచ్చళ్లను మోతాదుకి మించి తింటే ఏమవుతుంది?

Webdunia
గురువారం, 7 జులై 2022 (22:17 IST)
ఊరగాయ పచ్చళ్లను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఐతే మోతాదుకి మించి ఈ పచ్చళ్లను తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పచ్చళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే హానికరమైన సమస్యలు ఏమిటో చూద్దాం.

 
ఊరగాయలలో నూనె పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. దానిలో ఉపయోగించే మసాలాల కారణంగా కొలెస్ట్రాల్, ఇతర సమస్యలు వస్తాయి. ఊరగాయలను తయారు చేయడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్‌లు శరీరానికి హానికరం. శరీరంలో అసిడిటీ, మంటకు కారణమవుతాయి.

 
ఊరగాయలలో ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక సోడియంతో పాటు అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మసాలా దినుసులు కాకుండా, వెనిగర్ కూడా ఎక్కువ పరిమాణంలో ఊరగాయలలో ఉపయోగించబడుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే అల్సర్, ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది.

 
ఊరగాయను ఉపయోగించడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది, దీని కారణంగా వల్ల ఎసిడిటీ, గ్యాస్, పుల్లని త్రేనుపు వంటి ఇతర సమస్యలు తలెత్తవచ్చు. కనుక ఊరగాయ పచ్చళ్లను మోతాదుకి మించి తినరాదు.

సంబంధిత వార్తలు

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

ప్రపంచ జీవన కాలం.. పదేళ్ల పురోగతిని తిప్పికొట్టిన కోవిడ్ మహమ్మారి

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments