Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయసు 40 ఏళ్లు దాటిందా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Webdunia
గురువారం, 9 మే 2019 (19:21 IST)
40 ఏళ్లు దాటాయా? అయితే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వయసులోనే మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటివి ఇబ్బందిపెట్టే అవకాశాలు ఎక్కువ. 
 
కనుక 40 ప్లస్‌ వయసు తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని పద్ధతులను పాటించాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొలెస్ట్రాల్, చక్కెర పాళ్లు తక్కువగా ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం. ఆహారంలో కూరగాయలు, ధాన్యాలు, తాజా పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె పదార్థాలను చాలామటుకు తగ్గించాలి.
 
ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments