Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (15:28 IST)
మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలలో అధిక పోషక విలువలు వుంటాయి. ఎందుకంటే మల్టీగ్రెయిన్ వివిధ ధాన్యాల కలయిక వల్ల పోషక శక్తిని అందిస్తుంది. మధుమేహాన్ని అదుపులో వుంచుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలను తింటుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి తింటుంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయి.
 
ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో మల్టీగ్రెయిన్ వంటకం దోహదపడుతుంది. రక్తపోటును తగ్గించడంలో కూడా ఇవి మేలు చేస్తాయి. మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలను తింటుంటే ఎముకలు దృఢంగా వుంటాయి.
 
బరువు తగ్గేందుకు, నియంత్రణలో పెట్టుకునేందుకు మల్టీగ్రెయిన్ పదార్థాలు తీసుకుంటుండాలి.
తేలికగా జీర్ణమవడమే కాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా వుంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments