Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (15:28 IST)
మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలలో అధిక పోషక విలువలు వుంటాయి. ఎందుకంటే మల్టీగ్రెయిన్ వివిధ ధాన్యాల కలయిక వల్ల పోషక శక్తిని అందిస్తుంది. మధుమేహాన్ని అదుపులో వుంచుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలను తింటుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి తింటుంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయి.
 
ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో మల్టీగ్రెయిన్ వంటకం దోహదపడుతుంది. రక్తపోటును తగ్గించడంలో కూడా ఇవి మేలు చేస్తాయి. మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలను తింటుంటే ఎముకలు దృఢంగా వుంటాయి.
 
బరువు తగ్గేందుకు, నియంత్రణలో పెట్టుకునేందుకు మల్టీగ్రెయిన్ పదార్థాలు తీసుకుంటుండాలి.
తేలికగా జీర్ణమవడమే కాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా వుంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్ లోనివీఎస్డీ టెక్ పార్క్‌లో ఇటాలియన్ రెస్టారెంట్ టోస్కానో బ్రాంచ్

స్నానం చేస్తుండగా కోడలిని వీడియో తీసిన మామ, బావ

Bhatti Vikramarka: రుణాలు అవసరం, వేధింపులు కాదు.. ఉదారంగా రుణాలు అందించాలి

Love Failure: ప్రేమ విఫలం.. ప్రియురాలు రైలుకింద పడితే.. ప్రియుడు బావిలో దూకేశాడు (video)

Chandra Babu: ప్రధాన అభ్యర్థిగా చంద్రబాబు.. నారా లోకేష్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ranga Sudha: ట్విట్టర్‌లో అలాంటి ఫోటోలు వైరల్.. పంజాగుట్ట స్టేషన్‌లో కంప్లైంట్

నందమూరి బాలకృష్ణ ఎన్ఎస్ఈలో బెల్ మోగించిన తొలి స్టార్‌గా చరిత్ర సృష్టించారు

భద్రకాళి చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది : తృప్తి రవీంద్ర, రియా జిత్తు

కిష్కింధపురి కథకి స్ఫూర్తి రామాయణం : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి

Ram: రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి పప్పీ షేమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments