Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరం మసాలా టీతో గొంతు గరగర మటాష్.. బరువు తగ్గించే టీ...

గరం మసాలా టీ త్రాగితే జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. గొంతు గరగర నుంచి కాపాడుతుంది. అయితే మితంగా తాగడమే మంచిది. లవంగం, శొంఠి, ఏలకులు, దాల్చిన చెక్కను పౌడర్‌లా చేసి టీ అరస్పూన్ వేసుకుంటే జలుబు తగ్గడంత

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (13:30 IST)
గరం మసాలా టీ త్రాగితే జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. గొంతు గరగర నుంచి కాపాడుతుంది. అయితే మితంగా తాగడమే మంచిది. లవంగం, శొంఠి, ఏలకులు, దాల్చిన చెక్కను పౌడర్‌లా చేసి టీ అరస్పూన్ వేసుకుంటే జలుబు తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. దాల్చిన చెక్కలో బరువు తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయి. 
 
టీ త్రాగడం వల్ల ఆ ఆకులో వున్న పోషక విలువలు శరీరానికి లభ్యమవుతాయి. తేయాకులో కార్బోహైడ్రేట్‌, ఖనిజాలు లభిస్తాయి. విటమిన్‌ ఎ,బి,సి,ఇ,కె కూడా ఉంటాయి. కాపర్‌, ఐరన్‌,జింక్‌, మాంగనీస్‌ టీలో లభిస్తాయి. అందుచేత రోజుకు 2, 3 కప్పుల టీని త్రాగితే శరీరానికి ఎలాంటి హాని జరగదు.
 
* మానసిక శారీరక అలసటను తొలగిస్తుంది.బ్లాక్‌ టీ రక్తంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
* మెదడులో రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేస్తుంది. మెదడుకు చురుకుదనం కలిగిస్తుంది. 
* మెదడును ఉత్తేజపరుస్తుంది.
* టీ త్రాగడంవల్ల క్యాన్సర్‌ వ్యాధి ఏర్పడే అవకాశం తక్కువ. బద్ధకం ఉండదు. గుండెపోటును తగ్గిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'హెచ్.జె.టి-36' యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలా?

ఉపాధ్యాయురాలి తలపై నుంచి వెళ్లిన లారీ...

వైకాపా మాజీ మంత్రికి అరెస్టు భయం... ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్: బీర్ల ధరలు పెంపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలంటే... ఆ ఇడియట్స్‌కి దూరంగా ఉంచండి : రేణూ దేశాయ్

సంజయ్ దత్‌కు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన మహిళా వీరాభిమాని!!

సర్జరీకి రెడీ అయిన రష్మీ గౌతమ్.. భుజం శస్త్రచికిత్స.. డ్యాన్స్ చేయలేకపోతున్నా..

ప్ర‌భాస్ ఆవిష్కరించిన బ్రహ్మా ఆనందం ట్రైల‌ర్ లో కథ ఇదే

ఓ మంచి దేవుడా.అడగకుండానే అన్నీ ఇచ్చావు అంటూ విక్టరీ వెంకటేష్ ఫిలాసఫీ

తర్వాతి కథనం
Show comments