Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రపిండాల్లో రాళ్లు కరగాలంటే రోజుకో ఖర్జూరం పండు తినండి...

* గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందుగా పనిచేస్తుంది.

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (13:23 IST)
* గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందుగా పనిచేస్తుంది.
* ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి.
* ఎండాకాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి రక్షించబడుతారు.
 
* మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూరపండు తరచుగా తినాలి.
* పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
* డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.
* చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పి వెంటనే తగ్గుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవనన్నా... ఇపుడు ఎక్కడున్నావ్... (Video)

Andhra Pradesh: కాలువ గట్టుపై బోల్తా పడిన ట్రాక్టర్.. నలుగురు మహిళలు మృతి

ఆ రోజుకు ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తాం : హోం మంత్రి అమిత్ షా

ఆస్తి కోసం అంత్యక్రియలను ఆపేసారు.. ససేమిరా అంటున్న తల్లి, సోదరి.. రోదిస్తున్న భార్య

దివ్యాంగురాలిపై మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన మామ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ భ్రమరంగా వెన్నెల కిషోర్ సంతాన ప్రాప్తిరస్తు

నా చిత్రాలలో మొదటి స్తానం ఆరాధ్య దేవి దే : రాంగోపాల్ వర్మ

చిరంజీవి గారికి అనుచరునిగా వున్నప్పుడు మా కారుని కాల్చేశారు : విశ్వక్సేన్

పుష్ప 2 పెద్ద హిట్, గర్విస్తాను - బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు వెళ్లాను :మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి నోట జై జనసేన... నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన!!

తర్వాతి కథనం
Show comments