Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే?

భోజన సమయంలో లేకుంటే భోజనం చేసిన వెంటనే నీరు తాగడం ద్వారా జీర్ణరసాలు పలుచబారుతాయి. తద్వారా ఆహార పదార్థాలు అంత సులువుగా జీర్ణం కావు. కొంతమంది రోజుకు ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు సేవిస్తారు. దీనివల్ల నీటిని

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (10:21 IST)
భోజన సమయంలో లేకుంటే భోజనం చేసిన వెంటనే నీరు తాగడం ద్వారా జీర్ణరసాలు పలుచబారుతాయి. తద్వారా ఆహార పదార్థాలు అంత సులువుగా జీర్ణం కావు. కొంతమంది రోజుకు ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు సేవిస్తారు. దీనివల్ల నీటిని తిరిగి శరీరం నుంచి బయటకు పంపడంలో కిడ్నీలపై అనవసరపు భారం పడుతుంది. అందుకే శరీరానికి అవసరమయ్యే నీరు మూడు లీటర్లే. 
 
ఆ పరిమితిని పాటించడమే ఆరోగ్యకరమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కాబట్టి రోజుకు మూడ లీటర్ల నీరు తాగితే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. ఇలా చేస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యల నుంచి దూరంగా వుండొచ్చు. 
 
భోజనానికి అరగంట ముందు అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. భోజన సమయంలో జీర్ణప్రక్రియ కోసం కేవలం ఒకటి రెండు గ్లాసుల నీరు తీసుకోవచ్చు. అయితే భోజనం చేస్తున్నప్పుడే అమితంగా నీరు తీసుకోవడం మాత్రం చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియకు దెబ్బేనని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments