Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లు తింటున్నారా? పద్ధతి అవసరం.. అల్పాహారంగా పండ్లు తీసుకుంటున్నారా?

పండ్లు తినడంలోనూ పద్ధతి ఉండాలి. ఎప్పుడుపడితే అప్పుడు పండ్లు తీసుకోకూడదు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌గా పండ్లను తీసుకుంటే.. ఒక గ్లాసు నీరు సేవించిన తర్వాత పండ్లను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నా

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (14:31 IST)
పండ్లు తినడంలోనూ పద్ధతి ఉండాలి. ఎప్పుడుపడితే అప్పుడు పండ్లు తీసుకోకూడదు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌గా పండ్లను తీసుకుంటే.. ఒక గ్లాసు నీరు సేవించిన తర్వాత పండ్లను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే భోజనానికి తర్వాత పండ్లను తీసుకోవడం మంచిది కాదు.

భోజనం తీసుకున్నాక పండ్లను తీసుకుంటే అవి సరిగ్గా జీర్ణం కావు. ఇంకా వాటిలోని పోషకాలను జీర్ణవ్యవస్థచే పీల్చబడవు. అందుకే భోజనానికి 30 నిమిషాల ముందు పండ్లను తీసుకోవడం అలవాటు తీసుకోవాలి. 
 
భోజనానికి తర్వాత తీసుకోవాల్సి వస్తే రెండు గంటల గ్యాప్ తర్వాత పండ్లు తీసుకోవాలి. పండ్లను ఉడికించిన ఆహారాలతో కలిపి తీసుకోకూడదు. అసిడిటీ లేనివారు పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.

ఆపిల్ పండును వారంలోపు తినాలి. అరటి పండును మూడు రోజుల్లోపే తినాలి. బొప్పాయి, సపోటాలను పండిన రెండు రోజుల్లోపే తినడం మంచిది. ఫ్రిజ్‌ల్లో ఉంచి ఎక్కువ రోజుల తర్వాత తీసుకుంటే వాటిలోని పోషకాలు శరీరానికి ఏమాత్రం అందవు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments