Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలను తినాలంటే.. వేయించకూడదు.. బేక్ చేసి బాయిల్ చేసి తినాలి..

మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యలతోపాటు కంటిచూపు తగ్గుతుంది. వారానికి రెండుసార్లు చేపలు తినడం.. 500 మిల్లీ గ్రాముల ఒమేగా-3తో సమానమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివా

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (12:26 IST)
మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యలతోపాటు కంటిచూపు తగ్గుతుంది. వారానికి రెండుసార్లు చేపలు తినడం.. 500 మిల్లీ గ్రాముల ఒమేగా-3తో సమానమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చు.
 
అందుకే చికెన్‌, మటన్‌ అంటే లొట్టలేసుకుంటూ తినే అనేకమంది మాంసాహారులు చేపలు తినాలంటే మాత్రం చిన్నచూపు చూస్తారు. కానీ చేపల్ని వీలైనంత వరకు ఆహారంలో తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు స్ట్రోక్స్, డిప్రెషన్, అల్జీమర్స్ వ్యాధి వంటివి తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అంతేకాదు, రెగ్యులర్‌గా చేపలు తినేవారిలో జ్ఞాపకశక్తి, సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. కానీ చేపలను వేయించకుండా.. బేక్ చేసి లేదా బాయిల్ చేసి తినాలని అప్పుడే అందులో పోషకాలు శరీరానికి అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments