చికెన్ ఉడికించి.. కర్రీ తీసుకుంటే సరి.. తండూరీ తింటే క్యాన్సర్..?

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (14:56 IST)
Tandoori chicken
చికెన్ ఉడికించి.. కర్రీ తీసుకుంటే సరిపోతుంది. కానీ తండూరి చికెన్‌లా నిప్పులపై కాల్చుకుని తింటే మాత్రం క్యాన్సర్ వస్తుంది. ఇలాంటి మాంసాన్ని ఎక్కువ తీసుకుంటే ప్రాణాల మీదకు వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్టీక్ మీట్ తింటే పాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదముందని వెల్లడి అయ్యింది. 
 
బాగా కాల్చిన చికెన్‌ను ఎక్కువగా తినేవారు, తినని వారిపై అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయం సర్వే చేసింది. ఈ సర్వేలో మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పైపొర మీద క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉందని తేలింది. 
 
దాని ప్రకారం.. కాల్చిన మాంసం తినని వారితో పోల్చితే, తినే వారిలో 60 శాతం ఎక్కువ మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. 
 
అంతేకాదు మాంసం మంటపై కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పుల మీద పడి.. పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్‌కి దారితీస్తుంది. ఇది మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Tirumala Adulterated Ghee Case: లడ్డూ నేతిలో కల్తీ... టీటీడీ ఉద్యోగులే అంత పనిచేశారా?

కోనసీమ అందంపై దిష్టిపడిందా.. పవన్ క్షమాపణ చెప్పాలి.. హైదరాబాద్‌లో ఆస్తులెందుకు?

3 జోన్ల వృద్ధికి అన్నీ సిద్ధం.. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి-చంద్రబాబు

Nara Brahmani: హిందూపూర్ వస్తే మాతృభూమికి తిరిగి వచ్చినట్టుంది: నారా బ్రాహ్మణి

అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతోంది.. వైఎస్ షర్మిల ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

తర్వాతి కథనం
Show comments