ఒకవైపు కరోనా, మరోవైపు ఎండదెబ్బ, ఏం చేయాలి?

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (23:45 IST)
వేసవి ఎండలు తెలుగు రాష్ట్రాలను బెంబేలెత్తిస్తున్నాయి. మరోవైపు కరోనావైరస్ దూకుడుగా వుంది. ఒకవైపు కరోనా ఇంకోవైపు సూర్యుడి ప్రతాపం. కరోనా నుంచి కాపాడుకుంటూనే ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం.
 
ఎక్కువగా మజ్జిగ తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.కీరదోస ముక్కల్ని రెండుపూటలా తినటం వల్ల దీనిలో ఉండే పోషకాలు డీహైడ్రేషన్‌ను దరిచేరనీయవు. మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గటం వల్ల వడదెబ్బ తగులుతుంది. దీనిని నివారించాలంటే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి.
 
ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి అరస్పూన్ పొడి ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్ర పోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌తో పెట్టుకుంటే అంతే సంగతులు.. ఇంటర్నెట్ కేబుల్స్‌ కట్ చేస్తే గోవిందా!

వధువు నోట్లో రసగుల్ల పెట్టబోయిన వరుడు, మూతి తిప్పిందని తుపుక్కున ఉమ్మేశాడు (video)

దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడు : టి.జీవన్ రెడ్డి

కాలేజీలో భగ్గుమన్న పాతకక్షలు - విద్యార్థిపై 8 రౌండ్ల కాల్పులు

దేవాన్ష్ పుట్టిన రోజు.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు ఫ్యామిలీ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ చిత్రాన్ని ప్రమోషన్ చేస్తున్న హృతిక్ రోషన్

Manchu Vishnu: వంద దేవుళ్లు ఫస్ట్ లుక్ ఆవిష్కరించి విషెస్ తెలిపిన విష్ణు మంచు

Sandeep Kishan: యుద్ధాలు ముగియవు, రాజులు మరణించరు అనే కాన్సెప్ట్ తో సందీప్ కిషన్‌ చిత్రం

Sridevi: మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన బ్యాండ్ మేళం ట్రైలర్

సూర్య నుండి స్ఫూర్తి పొందిన మెగాస్టార్ చిరంజీవి... పవన్ కల్యాణ్ ప్రశంసలు

తర్వాతి కథనం
Show comments