Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలం వచ్చేస్తోంది.. ఆ అమృతాన్ని.. మట్టికుండను మరిచిపోకండి..(video)

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (13:12 IST)
ఎండాకాలం 30 రోజుల్లో వచ్చేస్తోంది. ఎండ నుంచి రక్షణ.. దప్పిక తీరేందుకు మజ్జిగను ఉపయోగించాలి. రోజుకు మూడుసార్లు మజ్జిగను తీసుకుంటే.. ఎంత ఎండ నుండైనా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అయితే అనారోగ్యాన్ని ఇచ్చే కూల్‌డ్రింక్స్ మాత్రం తాగకుండా వుండటం మంచిది. కూల్‌డ్రింక్స్ కంటే లక్ష రెట్లు మజ్జిగ మేలుచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఇంకా ఎండాకాలంలో మట్టికుండను మరిచిపోకండి. మట్టికుండలో నీటిని పోస్తే నీటిలోని మలినాలను కుండ పీల్చుకుంటుంది.

అందుకే కుండలోని నీరు ఫిల్టర్ నీరంత స్వచ్ఛంగా మారుంతుంది. కుండలోని నీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments