Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలం వచ్చేస్తోంది.. ఆ అమృతాన్ని.. మట్టికుండను మరిచిపోకండి..(video)

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (13:12 IST)
ఎండాకాలం 30 రోజుల్లో వచ్చేస్తోంది. ఎండ నుంచి రక్షణ.. దప్పిక తీరేందుకు మజ్జిగను ఉపయోగించాలి. రోజుకు మూడుసార్లు మజ్జిగను తీసుకుంటే.. ఎంత ఎండ నుండైనా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అయితే అనారోగ్యాన్ని ఇచ్చే కూల్‌డ్రింక్స్ మాత్రం తాగకుండా వుండటం మంచిది. కూల్‌డ్రింక్స్ కంటే లక్ష రెట్లు మజ్జిగ మేలుచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఇంకా ఎండాకాలంలో మట్టికుండను మరిచిపోకండి. మట్టికుండలో నీటిని పోస్తే నీటిలోని మలినాలను కుండ పీల్చుకుంటుంది.

అందుకే కుండలోని నీరు ఫిల్టర్ నీరంత స్వచ్ఛంగా మారుంతుంది. కుండలోని నీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

తర్వాతి కథనం
Show comments