Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలం వచ్చేస్తోంది.. ఆ అమృతాన్ని.. మట్టికుండను మరిచిపోకండి..(video)

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (13:12 IST)
ఎండాకాలం 30 రోజుల్లో వచ్చేస్తోంది. ఎండ నుంచి రక్షణ.. దప్పిక తీరేందుకు మజ్జిగను ఉపయోగించాలి. రోజుకు మూడుసార్లు మజ్జిగను తీసుకుంటే.. ఎంత ఎండ నుండైనా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అయితే అనారోగ్యాన్ని ఇచ్చే కూల్‌డ్రింక్స్ మాత్రం తాగకుండా వుండటం మంచిది. కూల్‌డ్రింక్స్ కంటే లక్ష రెట్లు మజ్జిగ మేలుచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఇంకా ఎండాకాలంలో మట్టికుండను మరిచిపోకండి. మట్టికుండలో నీటిని పోస్తే నీటిలోని మలినాలను కుండ పీల్చుకుంటుంది.

అందుకే కుండలోని నీరు ఫిల్టర్ నీరంత స్వచ్ఛంగా మారుంతుంది. కుండలోని నీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments