అబ్బా... పని ఒత్తిడి.. తగ్గాలంటే.. ఏం చేయాలంటే..?

Webdunia
గురువారం, 16 మే 2019 (12:25 IST)
విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారా? గంట పాటు ఏసీల్లో కూర్చుంటున్నారా..? అయితే ఈ చిట్కా పాటించండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఏ మాత్రం పని ఒత్తిడి ఉన్నా కదలకుండా కూర్చునేందుకే ప్రయత్నిస్తాం. కానీ అలా చేయకూడదు. ఒత్తిడికి గురైనప్పుడు కనీసం 10 నిమిషాలు.. ఎండలో గడపాలట. ఎండనుంచి వెలువడే సూర్యకిరణాలు శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి. అంతేకాదు మనసు కూడా ఉల్లాసంగా మారుతుంది. మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది.
 
అలాగే ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. కనీసం ఏడు గంటలపాటు నిద్ర అవసరం. అలా కాకుండా నిద్రకు దూరమైనా లేదా నిద్రకు అతి తక్కువ సమయాన్ని కేటాయించినా కూడా మెదడు ఒత్తిడికి లోనవుతుంది. శరీరంలా మెదడుకీ విశ్రాంతి అవసరం. అది సాధ్యం కావాలంటే హాయిగా నిద్రపోవాలి. అందుకు తగినట్లు దినచర్యను మార్చుకోవాలి. 
 
అలాగే ఇతరులతో మీ భావాలను పంచుకోడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఒత్తిడి దూరమై మనస్సు తేలిక అవుతుంది. కాబట్టి ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చోకుండా స్నేహితులతో, సన్నిహితులతో మాట్లాడటం చేయాలి అంటున్నారు.. మానసిక నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన.. మొట్టమొదటి 133-క్విట్ క్వాంటం కంప్యూటర్‌ను..?

పవన్ సౌలభ్యాన్ని బట్టి వేషం మారుస్తారు.. క్షమాపణలు చెప్పాల్సిందే.. రోజా

కేసీఆర్‌కు జాతిపిత బిరుదు.. ఎప్పటికీ ఆమోదించను - ప్రొఫెసర్ కోదండరామ్

రోడ్డు యాక్సిడెంట్ చేసినవాడిని ఎందుకు జైలులో వెయ్యరు?

తెలంగాణలో ప్రచారానికి పవన్ కల్యాణ్ రారట.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

తర్వాతి కథనం
Show comments