Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొలకలు తీసుకుంటే.. మధుమేహం పరార్..

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (10:17 IST)
మొలకలు తీసుకుంటే మధుమేహం మటాష్ అవుతోందని.. మొలకలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిల్లో వుండే పొటాషియం శరీరంలోని నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిల్లో వుండే యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. మొలకలు ఎముకలను దృఢంగా మారుస్తాయి. మొలకల్లోని విటమిన్ - ఎ వల్ల కంటిచూపు మెరుగుపడుచుంది. 
 
రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. శరీరానికి పీచు చాలా అవసరం. మొలకల ద్వారా దీన్ని భర్తీ చేసుకోవచ్చు. ముఖ్యంగా మొలకల్లో వుండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. గుండెజబ్బులను తగ్గిస్తుంది. వీటిలోని లో కెలోరీలు బరువును తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments