Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈత కాయలు తింటే ఏం జరుగుతుంది?

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (18:12 IST)
వేసవి రాగానే ఈత చెట్ల నుంచి కాసే ఈతకాయలు కూడా మార్కెట్లో కనబడుతుంటాయి. వీటిని తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
ఈత కాయలు తింటే అల్జీమర్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
ఈత కాయల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది కనుక వీటిని తినేవారికి ఎముక పుష్టి కలుగుతుంది.
 
ఈత పండ్లను ఉదయం వేళల్లో తింటుంటే జీర్ణశక్తి పెరిగి మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
 
ఈత పండ్లు, ఈత కల్లులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త వృద్ధి జరుగుతుంది.
 
ఈత పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు.
 
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి ఈత పండ్లకు వున్నది.
 
వేసవిలో శరీర వేడిని తగ్గించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఈత కాయలు, ఈత కల్లు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

తర్వాతి కథనం
Show comments