ఉడకబెట్టిన అన్నాన్ని మళ్లీ రీ-హీట్ చేసి తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (21:42 IST)
రాత్రి పూట వండిన అన్నం మిగిలిపోతే మరుసటి రోజు తినడం చాలామంది చేస్తుంటారు. ఐతే అలా తినే అన్నాన్ని కొందరు రీ-హీట్ చేస్తారు. ఇలా తిరిగి అన్నాన్ని ఉడకబెట్టి తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము. ఉడకబెట్టిన అన్నం తినేవారు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. అన్నాన్ని రీ-హీట్ చేస్తే అది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఇతర ఆహార పదార్థాల మాదిరిగా కాకుండా, బియ్యంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఉడకబెట్టిన అన్నాన్ని తిరిగి రీహీట్ చేసి తినడం వల్ల ఈ బ్యాక్టీరియాతో ఫుడ్ పాయిజన్ అవుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను నివారించాలంటే ఉడికిన అన్నాన్ని గది వాతావరణంలో వుంచాలి.
 
అన్నం వండిన వెంటనే వేడివేడిగా తినడం మంచిది. కొందరు ఉడకబెట్టిన అన్నాన్ని రిఫ్రిజిరేటర్‌లో వుంచి దాన్ని మళ్లీ వేడి చేసి తింటారు. అది మంచిది కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

AP Cabinet: రూ.1లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments