ఉడకబెట్టిన అన్నాన్ని మళ్లీ రీ-హీట్ చేసి తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (21:42 IST)
రాత్రి పూట వండిన అన్నం మిగిలిపోతే మరుసటి రోజు తినడం చాలామంది చేస్తుంటారు. ఐతే అలా తినే అన్నాన్ని కొందరు రీ-హీట్ చేస్తారు. ఇలా తిరిగి అన్నాన్ని ఉడకబెట్టి తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము. ఉడకబెట్టిన అన్నం తినేవారు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. అన్నాన్ని రీ-హీట్ చేస్తే అది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఇతర ఆహార పదార్థాల మాదిరిగా కాకుండా, బియ్యంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఉడకబెట్టిన అన్నాన్ని తిరిగి రీహీట్ చేసి తినడం వల్ల ఈ బ్యాక్టీరియాతో ఫుడ్ పాయిజన్ అవుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను నివారించాలంటే ఉడికిన అన్నాన్ని గది వాతావరణంలో వుంచాలి.
 
అన్నం వండిన వెంటనే వేడివేడిగా తినడం మంచిది. కొందరు ఉడకబెట్టిన అన్నాన్ని రిఫ్రిజిరేటర్‌లో వుంచి దాన్ని మళ్లీ వేడి చేసి తింటారు. అది మంచిది కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత నరహరి

సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పపై ఏసీబీ అక్రమాస్తుల కేసు- తిరుమల నెయ్యి కల్తీలోనూ..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments