Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉడకబెట్టిన అన్నాన్ని మళ్లీ రీ-హీట్ చేసి తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (21:42 IST)
రాత్రి పూట వండిన అన్నం మిగిలిపోతే మరుసటి రోజు తినడం చాలామంది చేస్తుంటారు. ఐతే అలా తినే అన్నాన్ని కొందరు రీ-హీట్ చేస్తారు. ఇలా తిరిగి అన్నాన్ని ఉడకబెట్టి తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము. ఉడకబెట్టిన అన్నం తినేవారు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. అన్నాన్ని రీ-హీట్ చేస్తే అది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఇతర ఆహార పదార్థాల మాదిరిగా కాకుండా, బియ్యంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఉడకబెట్టిన అన్నాన్ని తిరిగి రీహీట్ చేసి తినడం వల్ల ఈ బ్యాక్టీరియాతో ఫుడ్ పాయిజన్ అవుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను నివారించాలంటే ఉడికిన అన్నాన్ని గది వాతావరణంలో వుంచాలి.
 
అన్నం వండిన వెంటనే వేడివేడిగా తినడం మంచిది. కొందరు ఉడకబెట్టిన అన్నాన్ని రిఫ్రిజిరేటర్‌లో వుంచి దాన్ని మళ్లీ వేడి చేసి తింటారు. అది మంచిది కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments