Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూడుల్స్ తరచుగా తినడం ప్రమాదకరమా?

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (14:36 IST)
చాలా మంది కొన్ని నిమిషాల్లో సిద్ధంగా ఉన్న నూడుల్స్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఫాస్ట్ ఫుడ్ నూడుల్స్ వల్ల శరీరంలో రకరకాల సమస్యలు వస్తాయి.
 
నూడుల్స్‌‌లో పీచు, ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరానికి పోషకాలు సరిగా లభించవు.
 
ప్రాసెస్ చేసిన ఫుడ్ నూడుల్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
నూడుల్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వికారం, తలనొప్పి వస్తుంది.
 
నూడుల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మధుమేహానికి కారణం కావచ్చు.
నూడుల్స్‌ను లూబ్రికేట్ చేయడానికి ఉపయోగించే పారాఫిన్ వ్యాక్స్ పేగు సమస్యలను కలిగిస్తుంది.
 
మైదా పిండిని నూడుల్స్‌లో కూడా కలపడం వల్ల శారీరక సమస్యలు తలెత్తుతాయి.
నూడుల్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మలబద్ధకం, మల క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

తర్వాతి కథనం
Show comments