Publish Date: Tue, 01 Aug 2023 (21:23 IST)
Updated Date: Tue, 01 Aug 2023 (21:25 IST)
ఉదయాన్నే ఖాళీ కడుపుతో చల్లని జ్యూస్ తాగడం వల్ల కడుపులో శ్లేష్మ పొర దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే నిద్ర లేవగానే చల్లటి రసం తాగడం మానేయాలి. తిన్న తర్వాత జ్యూస్ వేసుకోవడం మంచిది. తెల్లవారుజామున ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే మేలు జరుగుతుంది.
బ్రేక్ ఫాస్ట్ మానేసి వీలైనంత తక్కువ జ్యూస్ తాగడం మంచిది. తాజా పండ్ల రసం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రసంలో విటమిన్లు, ఖనిజాలు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
తాజా పండ్ల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం చాలా ప్రయోజనాలను పొందుతుంది. ఈ రసాలలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
సెల్వి
Publish Date: Tue, 01 Aug 2023 (21:23 IST)
Updated Date: Tue, 01 Aug 2023 (21:25 IST)