Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవంగాలు అధికంగా తింటే ఏం జరుగుతుంది?

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (15:36 IST)
జలుబు, దగ్గులో లవంగాన్ని ఉపయోగిస్తారు. ఇది దంతాలకు కూడా మేలు చేస్తుంది. ఐతే ఈ లవంగాలను ఎక్కువగా తీసుకుంటే నష్టం కలిగిస్తుంది. అవేంటో చూద్దాము. లవంగాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. చర్మం దెబ్బతింటుంది, మొటిమలకు దారితీస్తుంది.
 
లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు, ఛాతీ లేదా పొట్టలో మంట కూడా వస్తుంది. లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. దీని అధిక వినియోగం వల్ల అలర్జీకి దారితీసే అవకాశం కూడా లేకపోలేదు.
 
లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగులు దెబ్బతింటాయి. లవంగాలు తినడం గర్భిణీ స్త్రీలకు హాని కలిగించవచ్చు. లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం, కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments