Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవంగాలు అధికంగా తింటే ఏం జరుగుతుంది?

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (15:36 IST)
జలుబు, దగ్గులో లవంగాన్ని ఉపయోగిస్తారు. ఇది దంతాలకు కూడా మేలు చేస్తుంది. ఐతే ఈ లవంగాలను ఎక్కువగా తీసుకుంటే నష్టం కలిగిస్తుంది. అవేంటో చూద్దాము. లవంగాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. చర్మం దెబ్బతింటుంది, మొటిమలకు దారితీస్తుంది.
 
లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు, ఛాతీ లేదా పొట్టలో మంట కూడా వస్తుంది. లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. దీని అధిక వినియోగం వల్ల అలర్జీకి దారితీసే అవకాశం కూడా లేకపోలేదు.
 
లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగులు దెబ్బతింటాయి. లవంగాలు తినడం గర్భిణీ స్త్రీలకు హాని కలిగించవచ్చు. లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం, కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments