Webdunia - Bharat's app for daily news and videos

Install App

సగ్గుబియ్యంలోని ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు పెరగాలనుకుంటే?

Webdunia
శనివారం, 25 మే 2019 (16:28 IST)
సగ్గుబియ్యంలో వున్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. సగ్గుబియ్యం బరువు పెరగాలనుకునే వారికి బాగా పనిచేస్తుంది. బరువు పెరగాలనుకునేవారు రోజూ ఓ కప్పు ఉడికించిన సగ్గుబియ్యం తీసుకోవచ్చు. అలానే సగ్గుబియ్యంలో లభించే ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. 
 
గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యంలో లభించే ఇనుము, క్యాల్షియం, విటమిన్ కె వంటివి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అధికరక్తపోటుని తగ్గిస్తాయి. దీనిలో లభించే క్యాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. శాకాహారం తినేవారికి మాంసకృత్తులు తగినన్ని శరీరానికి అందవు. 
 
ఇలాంటప్పుడు సగ్గుబియ్యాన్ని రోజూ ఏదో ఒకరూపంలో ఆహారంలో భాగం చేసుకుంటే వాటిల్లోని మాంసకృత్తులు శక్తిని ఇవ్వడమే కాదు కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments