Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనంలో రోటీ తీసుకోవడం మంచిదంటారా?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (11:52 IST)
రాత్రిపూట అన్నం తీసుకోకుండా రోటీలను మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. బియ్యంతో పోల్చితే గోధుమ పిండిలో ఐదురెట్లు ఎక్కువగా ప్రోటీన్లు వున్నాయి. మూడురెట్లు కార్బోహైడ్రేడ్లు, పదిరెట్లు పొటాషియం వున్నాయి. రైస్ కంటే గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్‌లు తక్కువ. ఇంకా రోటీలను రాత్రి పూట తీసుకుంటే.. రక్తంతో చక్కెర స్థాయిలు పెరగవు. 
 
రక్తంలో గ్లోకోజ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే.. రాత్రిపూట నాలుగు రోటీలను తింటే సరిపోతుంది. రోటీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆకలి వేయదు. తద్వారా తీసుకునే ఆహారం పరిణామం కూడా తగ్గుతుంది. దీంతో బరువు తగ్గుతారు. 
 
బియ్యంలో వుండే కార్బోహైడ్రేడ్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. గోధుమలో వుండే ఫైబర్ నిదానంగా జీర్ణమవుతుంది. రోటీలను తీసుకుంటే.. కార్బోహైడ్రేట్లు రక్తంలో కలవవు. అందుకే భోజనంలో రోటీని భాగం చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments