Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండు మిర్చిని తినండి.. బరువు తగ్గండి.. (Video)

Webdunia
గురువారం, 30 మే 2019 (17:34 IST)
సరైన సమయానికి భోజనం చేయకపోవడం, చిరుతిండ్లు ఎక్కువగా తినడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడి ఇలా చాలా కారణాల వలన మనకు అనారోగ్యం వస్తుంది. బరువు పెరిగి ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉంది. పండు మిర్చి తింటే ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బరువు తగ్గించుకునేందుకు మరియు ఆయుష్షు పెరుగుదల కోసం పండు మిర్చిని తరచుగా తినాలని చెబుతున్నారు. 16వేల మందిపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు తరుచూ పండు మిరపకాయలు తినడం వల్ల బరువు తగ్గుతారని నిర్ధారించారు. పండు మిరపకాయలు తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. 
 
దీనిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీని వలన మనిషి రోగాల బారిన పడకుండా ఉంటాడు. ఆయుష్షు కూడా పెరుగతుంది.
 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments