Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారీరక శ్రమ లేకుంటే గోవిందా... ఒబిసిటీ, మతిమరుపుకు చెక్ పెట్టాలంటే?

కంప్యూటర్ల ముందు గంటల గంటలు కూర్చోవడం.. కాసేపు విరామం దొరికినా స్మార్ట్ ఫోన్లను చూస్తూ కాలం గడపడం.. సమయం ఉన్నా కూడా వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే చోట ఫేస్ బుక్‌లు, వాట్సాప్‌లకు అలవాటు పడి కదలక

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (12:10 IST)
కంప్యూటర్ల ముందు గంటల గంటలు కూర్చోవడం.. కాసేపు విరామం దొరికినా స్మార్ట్ ఫోన్లను చూస్తూ కాలం గడపడం.. సమయం ఉన్నా కూడా వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే చోట ఫేస్ బుక్‌లు, వాట్సాప్‌లకు అలవాటు పడి కదలకుండా ఉండిపోవడం ద్వారా ఊబకాయం తప్పుదు. ప్రస్తుతం ప్రపంచ జనాలంతా ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్నారు. ఈ ఫాస్ట్ లైఫ్‌లో వ్యాయామం చేయడానికి తీరిక ఉండట్లేదు. ఒక వేళ ఉన్నా.. వ్యాయామం, శారీరక శ్రమతో కూడిన పనుల్ని చేసేందుకు చాలామంది ఇష్టపడట్లేదు. 
 
ఆఫీసుకు వెళ్ళామా ఇంటికొచ్చామా.. ఏదో సినిమా చూశామా.. ఇంకా టైముంటే స్మార్ట్ ఫోన్లు చూస్తూ కూర్చుండిపోయామా అని చాలామంది కాలం గడుపుతున్నారు. అయితే వ్యాయామం లేకపోతే.. అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు  హెచ్చరిస్తున్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ లేని కారణంగా ఊబకాయం బారిన పడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.3 మిలియన్ల మంది చనిపోతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 
 
శారీరక శ్రమ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించే వారిలో ఒబిసిటీతో పాటు మతిమరుపు పూర్తిగా తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకుంటే మతిమరుపు దూరం కావడంతో పాటు చురుకుదనం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయని వారు సెలవిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments