Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండే ఎండలు: అంబలి, సంగటి తప్పక తీసుకోండి.. రోజూ గ్లాసుడు రాగి జావ తీసుకుంటే?

ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు, మండే ఎండల్లో బయటికి వెళ్ళాలంటేనే భయం భయంగా ఉంది కదూ.. అందుకే ఎండల్లో తిరిగే పనులను ఏప్రిల్, మే నెలల్లో కాస్త తగ్గించుకుంటే మంచిదంటున్నారు... ఆరోగ్య నిపుణులు. ఒకవేళ ఎ

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (11:54 IST)
ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు, మండే ఎండల్లో బయటికి వెళ్ళాలంటేనే భయం భయంగా ఉంది కదూ.. అందుకే ఎండల్లో తిరిగే పనులను ఏప్రిల్, మే నెలల్లో కాస్త తగ్గించుకుంటే మంచిదంటున్నారు... ఆరోగ్య నిపుణులు. ఒకవేళ ఎండల్లో తిరగాల్సిన నిర్భంధం ఏర్పడినప్పుడు.. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
 
సమ్మర్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా.. సంగటి, అంబలి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. జొన్నలు, రాగులతో చేసిన అంబలి లేదా సంగటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు, మినిరల్స్, అయోడిన్ ఎక్కువగా ఉండటం ద్వారా ఎండల్లో తిరిగేవారి ఆరోగ్యానికి.. ఇంక ఎండ తీవ్రతను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే.. శరీరాన్ని వేసవి తాపం నుంచి దూరం చేసుకోవాలంటే.. సజ్జలు, జొన్నలు, రాగులతో చేసిన వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే.
 
అంతేగాకుండా.. ఎండాకాలం రాగి జావ రోజూ ఒక కప్పు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటితో పాటు మూడు నుంచి నాలుగు లీటర్లు నీరు.. ద్రవ పదార్థాలు, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ ముక్కలు, పండ్లు తీసుకుంటూ వుండాలని వారు సూచిస్తున్నారు. అప్పుడే డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టవచ్చునని వారు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments