Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరు ఎక్కువ తాగితే ఏమవుతుంది...?

మోతాదుకు మించి నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. రక్తం ఈ అధిక నీటితో బాగా పలుచబడిపోయి సోడియం గాఢత బాగా పడిపోతుంది. నీటిని బాగా పీల్చుకున్న కణజాలం బాగా ఉబ్బుతుంది. ఈ పరిణామంతో మనిషికి మత్తు ఆవహిస

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (20:08 IST)
మోతాదుకు మించి నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. రక్తం ఈ అధిక నీటితో బాగా పలుచబడిపోయి సోడియం గాఢత బాగా పడిపోతుంది. నీటిని బాగా పీల్చుకున్న కణజాలం బాగా ఉబ్బుతుంది. ఈ పరిణామంతో మనిషికి మత్తు ఆవహిస్తుంది. పరిస్థితి అంతటితో ఆగకుండా గాబరా, శక్తి హీనత, తలనొప్పితో పాటు నడవలేని స్థితికి వెళ్లిపోతారు. మితిమీరి ఇంకా నీరు ఎక్కువగా తాగితే శరీరం వణుకడం, వంకర్లు తిరిగిపోవడం... తదితర లక్షణాలతో కోమాలోకి వెళ్లిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనిషి తన ఆరోగ్యం కోసం తగిన పరిమాణంలో మాత్రమే నీళ్లు త్రాగాలి. 
 
మనిషికి ఎంత నీరు కావాలంటే...
మనిషి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగవచ్చు. ఐతే ఇది కూడా ఒకేసారి తాగకూడదు. రోజంతా విస్తరిస్తూ తాగాలి. ఇన్ని మంచినీళ్లు తాగితే బాత్రూంకు వెళ్లాలి కదా అనుకోవచ్చు... ఐతే రోజువారీ మూత్రాశయానికి నీటిని అలవాటు చేస్తే కొన్నాళ్లకు ఇలా ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సిన అవసరం వుండదు. అది కూడా అలవాటు పడుతుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments