Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరు ఎక్కువ తాగితే ఏమవుతుంది...?

మోతాదుకు మించి నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. రక్తం ఈ అధిక నీటితో బాగా పలుచబడిపోయి సోడియం గాఢత బాగా పడిపోతుంది. నీటిని బాగా పీల్చుకున్న కణజాలం బాగా ఉబ్బుతుంది. ఈ పరిణామంతో మనిషికి మత్తు ఆవహిస

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (20:08 IST)
మోతాదుకు మించి నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. రక్తం ఈ అధిక నీటితో బాగా పలుచబడిపోయి సోడియం గాఢత బాగా పడిపోతుంది. నీటిని బాగా పీల్చుకున్న కణజాలం బాగా ఉబ్బుతుంది. ఈ పరిణామంతో మనిషికి మత్తు ఆవహిస్తుంది. పరిస్థితి అంతటితో ఆగకుండా గాబరా, శక్తి హీనత, తలనొప్పితో పాటు నడవలేని స్థితికి వెళ్లిపోతారు. మితిమీరి ఇంకా నీరు ఎక్కువగా తాగితే శరీరం వణుకడం, వంకర్లు తిరిగిపోవడం... తదితర లక్షణాలతో కోమాలోకి వెళ్లిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనిషి తన ఆరోగ్యం కోసం తగిన పరిమాణంలో మాత్రమే నీళ్లు త్రాగాలి. 
 
మనిషికి ఎంత నీరు కావాలంటే...
మనిషి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగవచ్చు. ఐతే ఇది కూడా ఒకేసారి తాగకూడదు. రోజంతా విస్తరిస్తూ తాగాలి. ఇన్ని మంచినీళ్లు తాగితే బాత్రూంకు వెళ్లాలి కదా అనుకోవచ్చు... ఐతే రోజువారీ మూత్రాశయానికి నీటిని అలవాటు చేస్తే కొన్నాళ్లకు ఇలా ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సిన అవసరం వుండదు. అది కూడా అలవాటు పడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

తర్వాతి కథనం
Show comments