Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

సిహెచ్
సోమవారం, 3 మార్చి 2025 (22:54 IST)
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? మీరు ఎండుద్రాక్షలను నానబెట్టి ప్రతిరోజూ తినవచ్చు. ఎండుద్రాక్ష ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలలో ఒకటి. ఇవి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఎండు ద్రాక్షలో వుండే విటమిన్లు ఎ, ఇ వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి.
బరువు తగ్గడానికి కూడా సహాయపడుతాయి.
ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి ఆ నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది.
సోడియం సమతుల్యతను కాపాడే పొటాషియం ఉంటుంది.
ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
ఎర్ర రక్త కణాలకు అవసరమైన ఇనుమును కలిగి ఉంటుంది
దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

తర్వాతి కథనం
Show comments