Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

Advertiesment
ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

సిహెచ్

, శుక్రవారం, 22 నవంబరు 2024 (23:18 IST)
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది.
ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం.
ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఎ-కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి.
ఎండుద్రాక్షలో సహజ చక్కెర పుష్కలంగా ఉంటాయి, ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది.
ఎండు ద్రాక్ష తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
మెదడుకు మేలు చేసే బోరాన్ ఉన్నందున మెదడుకు పదును పెడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?