Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలంలో వడదెబ్బ తగలకూడదంటే ఈ పండు తింటే?

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:46 IST)
దానిమ్మ పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇంకా మేలు చేకూర్చే పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ రసం గుండె, కాలేయం, మూత్రపిండాలకు మంచిదట. వడదెబ్బ వల్ల వచ్చే జ్వరాలను పూర్తిగా తగ్గించడానికి ఎంతో దోహదం చేస్తుందట.
 
దాహాన్ని అణచి తాపాన్ని పోగొడుతుందట. వేసవిలో శరీరం వేడి అనిపించినప్పుడు దానిమ్మ పండు గుజ్జును పైపూతగా వేసుకుంటే ప్రయోజనం వుంటుందట. అందుకే ఎండాకాలంలో దానిమ్మను ప్రతిరోజు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. జ్యూస్‌గా తాగడం కన్నా దానిమ్మను అలాగే తింటే ఇంకా మంచిదంటున్నారు. ఒకవేళ జ్యూస్ తాగినా ఐస్ తక్కువగాను, చక్కెర కూడా తక్కువగాను కలుపుకుని తాగాలట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

తర్వాతి కథనం
Show comments