Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలంలో వడదెబ్బ తగలకూడదంటే ఈ పండు తింటే?

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:46 IST)
దానిమ్మ పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇంకా మేలు చేకూర్చే పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ రసం గుండె, కాలేయం, మూత్రపిండాలకు మంచిదట. వడదెబ్బ వల్ల వచ్చే జ్వరాలను పూర్తిగా తగ్గించడానికి ఎంతో దోహదం చేస్తుందట.
 
దాహాన్ని అణచి తాపాన్ని పోగొడుతుందట. వేసవిలో శరీరం వేడి అనిపించినప్పుడు దానిమ్మ పండు గుజ్జును పైపూతగా వేసుకుంటే ప్రయోజనం వుంటుందట. అందుకే ఎండాకాలంలో దానిమ్మను ప్రతిరోజు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. జ్యూస్‌గా తాగడం కన్నా దానిమ్మను అలాగే తింటే ఇంకా మంచిదంటున్నారు. ఒకవేళ జ్యూస్ తాగినా ఐస్ తక్కువగాను, చక్కెర కూడా తక్కువగాను కలుపుకుని తాగాలట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments