Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి పూట మేల్కొని నైట్ షిఫ్ట్‌లు చేస్తున్న వారికి సజ్జలు..? (video)

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (14:31 IST)
Pearl Millet
రోజువారీ డైట్‌లో సజ్జను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఉదయం పూట సజ్జలతో చేసిన వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి తగిన పోషకాలు లభిస్తాయి. ప్రస్తుతం సజ్జలు తీసుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది.

రోజూ ఒకకప్పు సజ్జలను ఆహారంలో భాగం చేసుకుంటే కంటి నరాలకు మేలు చేకూరుతుంది. దృష్టి లోపాలు తొలగిపోతాయి. గుండెకు మేలు జరుగుతుంది. 
 
కిడ్నీ సంబంధిత రోగాలు వుండవు. నరాలకు ఉత్సాహాన్నిస్తుంది. రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలోని అనవసరపు నీటిని తొలగిస్తుంది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టునెరవడాన్న తగ్గిస్తుంది. రాత్రి పూట మేల్కొని నైట్ షిఫ్ట్‌లు చేస్తున్న వారు సజ్జలను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇంకా సజ్జలు ఆహారంగా తీసుకుంటే మానసిక ఒత్తిడి మాయమవుతుంది. 
 
కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే సజ్జలను తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నవారు సజ్జలతో జావలా తయారు చేసుకుని తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
మానసిక ఒత్తిడిగా వున్నప్పుడు, ఎండల్లో ఎక్కువగా తిరిగే వారు.. శారీరకంగా అధికంగా శ్రమించే వారు.. సజ్జ రొట్టెలను, జావను తీసుకోవడం మంచిది. అజీర్ణ ఇబ్బందులు తొలగిపోవాలంటే.. సజ్జలతో జావ తాగడం మంచిది. పెద్ద పేగుల్లో ఏర్పడే రుగ్మతలను కూడా ఇది దూరం చేస్తుంది. నోటిపూతకు చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments