Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టు తిసేసిన పల్లీలను తింటున్నారా? అలా చేయకండి..

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (16:57 IST)
మనం పల్లీలను అనేక రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటాం. నిత్యం చట్నీలు, కూరలు, స్నాక్స్ రూపంలో వాటిని తింటూనే ఉంటాం. కొంతమంది వాటితో స్వీట్లు చేసుకుని తింటారు. వాటిని ఏ రూపంలో తిన్నా సరే మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. కానీ కొద్దిమంది మాత్రం పల్లీలను తినేటప్పుడు పొట్టు తీసేసి తింటుంటారు. వాస్తవానికి ఆ పొట్టులోనూ మనకు అవసరమైన పోషకాలు ఉంటాయట. 
 
పల్లీలను పొట్టుతో పాటుగా తినడం వల్ల మనకు చేకూరే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
* పల్లీలను పొట్టుతో సహా తిన్నట్లయితే, ఆ పొట్టులో ఉండే బయోయాక్టివ్స్, ఫైబర్ జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయి.
* పొట్టుతో సహా పల్లీలను తినడం వల్ల అధిక బరువు కలిగిన వారు కొంతమేర బరువు తగ్గుతారని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది.
 
* పల్లీలను పొట్టుతో పాటుగా తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 
* శరీరంలో పేరుకుపోయి ఉన్న విష, అలాగే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరాన్ని తేలికగా ఉంచుతాయి.
* వీటిని పొట్టుతో సహా తినడం వల్ల పాలీఫినాల్ అనే రసాయనం చర్మ సమస్యలను పోగొడతాయి. చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments