Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టు తిసేసిన పల్లీలను తింటున్నారా? అలా చేయకండి..

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (16:57 IST)
మనం పల్లీలను అనేక రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటాం. నిత్యం చట్నీలు, కూరలు, స్నాక్స్ రూపంలో వాటిని తింటూనే ఉంటాం. కొంతమంది వాటితో స్వీట్లు చేసుకుని తింటారు. వాటిని ఏ రూపంలో తిన్నా సరే మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. కానీ కొద్దిమంది మాత్రం పల్లీలను తినేటప్పుడు పొట్టు తీసేసి తింటుంటారు. వాస్తవానికి ఆ పొట్టులోనూ మనకు అవసరమైన పోషకాలు ఉంటాయట. 
 
పల్లీలను పొట్టుతో పాటుగా తినడం వల్ల మనకు చేకూరే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
* పల్లీలను పొట్టుతో సహా తిన్నట్లయితే, ఆ పొట్టులో ఉండే బయోయాక్టివ్స్, ఫైబర్ జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయి.
* పొట్టుతో సహా పల్లీలను తినడం వల్ల అధిక బరువు కలిగిన వారు కొంతమేర బరువు తగ్గుతారని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది.
 
* పల్లీలను పొట్టుతో పాటుగా తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 
* శరీరంలో పేరుకుపోయి ఉన్న విష, అలాగే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరాన్ని తేలికగా ఉంచుతాయి.
* వీటిని పొట్టుతో సహా తినడం వల్ల పాలీఫినాల్ అనే రసాయనం చర్మ సమస్యలను పోగొడతాయి. చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments