Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టు తిసేసిన పల్లీలను తింటున్నారా? అలా చేయకండి..

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (16:57 IST)
మనం పల్లీలను అనేక రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటాం. నిత్యం చట్నీలు, కూరలు, స్నాక్స్ రూపంలో వాటిని తింటూనే ఉంటాం. కొంతమంది వాటితో స్వీట్లు చేసుకుని తింటారు. వాటిని ఏ రూపంలో తిన్నా సరే మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. కానీ కొద్దిమంది మాత్రం పల్లీలను తినేటప్పుడు పొట్టు తీసేసి తింటుంటారు. వాస్తవానికి ఆ పొట్టులోనూ మనకు అవసరమైన పోషకాలు ఉంటాయట. 
 
పల్లీలను పొట్టుతో పాటుగా తినడం వల్ల మనకు చేకూరే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
* పల్లీలను పొట్టుతో సహా తిన్నట్లయితే, ఆ పొట్టులో ఉండే బయోయాక్టివ్స్, ఫైబర్ జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయి.
* పొట్టుతో సహా పల్లీలను తినడం వల్ల అధిక బరువు కలిగిన వారు కొంతమేర బరువు తగ్గుతారని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది.
 
* పల్లీలను పొట్టుతో పాటుగా తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 
* శరీరంలో పేరుకుపోయి ఉన్న విష, అలాగే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరాన్ని తేలికగా ఉంచుతాయి.
* వీటిని పొట్టుతో సహా తినడం వల్ల పాలీఫినాల్ అనే రసాయనం చర్మ సమస్యలను పోగొడతాయి. చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అవకాశం వస్తే మళ్లీ స్టార్‌లైనర్‌లో ఐఎస్ఎస్‌లోకి వెళ్తా : సునీతా విలియమ్స్ (Video)

ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

తర్వాతి కథనం
Show comments