మీరు అతిగా నిద్రిస్తున్నారా? ఈ అనర్థాలు తప్పవు మరి...

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:38 IST)
మన జీవనవిధానంలో నిద్ర ఎంత ఆవశ్యకమో అందరికీ తెలిసిందే. నిద్ర వల్లే మన శరీరం పునరుత్తేజం చెందుతుంది. శరీరంలో ఉండే కణజాలం మరమ్మత్తులకు గురవుతాయి. కణాలకు నూతన శక్తి వస్తుంది. సరిగ్గా నిద్రపోతే మరుసటి రోజంతా ఉత్సాహవంతంగా ఉండవచ్చు. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు కనీసం 6 నుండి 8 గంటలపాటు నిద్రించాలి. 
 
అందులో కొంతమంది రోజుకు 8 గంటలకంటే ఎక్కువ సమయం పాటు నిద్రిస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయడం మంచిది కాదు. అతిగా నిద్రించడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
రోజుకు 8 గంటల కన్నా ఎక్కువ సమయంపాటు నిద్రించే వారిలో డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు వస్తాయని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వైల్లడైంది. అతిగా నిద్రించడం వల్ల బద్ధకం బాగా పెరిగిపోతుంది. 
 
ఎప్పుడూ మబ్బుగా ఉన్నట్లు కనిపిస్తారు. నీరసంగా ఉంటూ, శక్తి లేనట్లు కనిపిస్తారు. అతి నిద్ర వల్ల అధికంగా బరువు పెరుగుతారని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. కనుక అతిగా నిద్రించరాదు. ఒక ప్రణాళిక రూపొందించుకుని నిత్యం 6 నుంచి 8 గంటల పాటు మాత్ర‌మే నిద్రించాలి. దాంతో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments