Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడితో ఇన్ని లాభాలా? మధుమేహ వ్యాధిగ్రస్తులకు...?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (15:26 IST)
mango
వేసవి కాలంలో పుష్కలంగా లభించే మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మామిడి పండ్లు తినడం వల్ల రేచీకటి దంత సమస్యలను దూరం చేస్తుంది. 
 
ఆహారంలో మామిడి పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల పురీషనాళ క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. మామిడి జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. పురుషనాళాన్ని శుభ్రపరుస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది.
 
శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో మామిడిని దివ్యౌషధంగా పనిచేస్తుంది. మామిడి ఆకులను తేనెతో కలిపి, నీటిలో నానబెట్టి, ఆ నీటిని త్రాగితే చెవిపోటు, గొంతునొప్పి తొలగిపోతాయి. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక మామిడి ఆకులను తీసుకుని, ఎండబెట్టి, పొడి చేసి, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 2 చెంచాల మోతాదులో వేడి నీటితో కలిపి తాగితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments