Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరువెచ్చని ఆవుపాలతో జాజికాయ పొడిని పురుషులు తాగితే?

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (20:19 IST)
జాజికాయ. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తుంది. జాజికాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి.
 
ఈ కాయ మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
గోరువెచ్చని ఆవుపాలతో జాజికాయ పొడిని పురుషులు తాగితే శక్తినిస్తుంది. జాజికాయను తీసుకుంటే దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది. మోతాదుకు మించి జాజికాయను తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు.
 
అధికంగా వాడితే ఏకాగ్రత కోల్పోవడం, ఎక్కువ చెమట పట్టడం సమస్యలు రావచ్చు. జాజికాయ వాడకం విషయంలో జాగ్రత్త ముఖ్యం, గర్భవతులు దీన్ని ఉపయోగించకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉన్నది లేనట్లుగా, లేనిది వున్నట్లుగా చూపిస్తున్న AI, వేల మంది ఉద్యోగుల్ని రోడ్డుపై పడేస్తోంది (video)

Delhi Railway Station Tragedy: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు అసలు కారణం ఏంటంటే?

Nandyala: బాలికపై అత్యాచారం చేసిన బాబాయ్.. తండ్రిలా చూసుకోవాల్సిన వాడు..?

ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నాడనీ భర్తను చంపేసిన భార్య!

వైఎస్ జగన్‌ను హత్య చేయడానికి 200 మంది షార్ప్ షూటర్స్??

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

తర్వాతి కథనం
Show comments