Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసుల్లో అదేపనిగా కూర్చుని పనిచేస్తున్నారా..?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (15:40 IST)
ఆఫీసుల్లో అదేపనిగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండె జబ్బులు బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి మధుమేహం బారిన పడేందుకు ప్రధానం కారణాలని ఈ అధ్యయనం చెబుతోంది.
 
వీటన్నింటితో పాటు రోజువారి జీవన విధానం కూడా మధుమేహం ముప్పు పెరిగేందుకు కారణాలుగా ఉంటున్నాయని పరిశోధకులు అంటున్నారు. దీనికోసం ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ సమస్య ఉండదని అనుకుంటుంటారుగానీ.. నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వలన కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని వారు చెబుతున్నారు. 
 
గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు ఎక్కువసేపు కూర్చోకుండా.. వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, ఆటూ ఇటూ తిరగడం.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఆఫీసు కారిడార్లలో పచార్లు చేయడం వంటివి చేస్తే ఎంతో మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

ఏపీపీఎస్సీ: అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

తర్వాతి కథనం
Show comments