Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో పరోటాలు తినొద్దు.. మటన్, చికెన్ ఉడికించాకే?

వర్షాకాలంలో చికెన్, మటన్ బాగా ఉడికించిన తర్వాతే తినాలి. తినే ఆహార పదార్థాలు వేడి వేడిగా ఉండేట్లు చూసుకోవాలి. బయటి చిరు తిండ్లకు, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉండండి. హెర్బల్ టీ, సూపులు వంటి వేడి వేడి పానీయా

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (16:17 IST)
వర్షాకాలంలో చికెన్, మటన్ బాగా ఉడికించిన తర్వాతే తినాలి. తినే ఆహార పదార్థాలు వేడి వేడిగా ఉండేట్లు చూసుకోవాలి. బయటి చిరు తిండ్లకు, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉండండి. హెర్బల్ టీ, సూపులు వంటి వేడి వేడి పానీయాలను తాగండి. దోమలు పెరిగే వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించండి. కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకపోవడం మంచిది.
 
వంటలను అప్పటికప్పుడు తయారు చేసుకుని తీసుకోవడం మంచిది. తినే ఆహార పదార్థాలను వేడి వేడిగా ఉండేటట్లు చూసుకోండి. దోమలు, ఈగలు, బొద్దింకలు ఇంట్లో లేకుండా చూసుకోండి. బయట అమ్మే చోలా పూరీ, పరోటాలు తినకండి. వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారానికి అలవాటు పడండి. శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవాలి. వేడి నీటి స్నానం చేయాలి. 
 
చర్మాన్ని పొడిగా వుంచుకోవాలి. వేడినీటినే తాగండి. దాహం వేయకపోయినా నీరు తాగుతూ వుండాలి. లేకుండా శరీరం డీ-హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments