Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు రోజూ పాలు, మజ్జిగ, పెరుగు తీసుకోకపోతే.. అంతేసంగతులు

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (12:34 IST)
మహిళలు తప్పనిసరిగా రోజుకు రెండు గ్లాసుల పాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారమైన పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. 
 
మహిళలకు వయస్సు మీరే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి. అందుకే మహిళలు చిన్నప్పటి నుంచే పాలను తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
పాలలో ప్రోటీన్లు, క్యాల్షియం, ఖనిజ లవణాలు పుష్కలంగా వుంటాయి. ఇందులో ఎ, బి, సి, మరియు డి విటమిన్లు కూడా లభిస్తాయని.. తద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావని.. న్యూట్రీషియన్లు చెప్తున్నారు. 
 
టీనేజీ అమ్మాయిలు రోజును నాలుగు గ్లాసుల పాలు తీసుకోవాలని 25 ఏళ్లు దాటిన మహిళలు రోజుకు రెండు గ్లాసుల పాలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. పాలు తాగేందుకు ఇష్టపడని వారైతే పాల నుంచి తయారైన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, ఐస్ క్రీములు, చాక్లేటులు మొదలైన వాటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments