Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగులు పెడితే.. డయాబెటీస్ రాదంతే...

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (11:20 IST)
పరుగులు పెడుతున్నారా? అయితే డయాబెటిస్ రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు.. ఇంటికొస్తే టీవీల ముందు కూర్చునే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇందుకు ప్రతిఫలంగా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఒబిసిటీ ఆవహిస్తున్నాయి. వీటిని దూరం చేసుకోవాలంటే.. పరుగులు తీయాలని వైద్యులు చెప్తున్నారు. 
 
ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం పరుగులు తీస్తూ.. వ్యాయామం పేరిట కాస్త శ్రమపడితే.. అనారోగ్య సమస్యలు మాయమవుతాయని వారు సూచిస్తున్నారు. పరుగెత్తేవాళ్లలో డయాబెటీస్‌ రాకుండా ఉండడానికి 12.1 శాతం అవకాశం ఉంటే.. నడిచేవారిలో అది 12.3 శాతంగా ఉంటుందట. నడక అనేది.. గుండెజబ్బుల ప్రమాదాన్ని 9 శాతం మేరకు తగ్గిస్తే.. పరుగెత్తేవాళ్లలో 4.5 శాతం మాత్రమే తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అందుచేత పరుగులు ఆరోగ్యానికి మేలేనని వైద్యులు చెప్తున్నారు. 
 
అలాగే బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అందుచేత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో నడక, జాగింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో పరుగు చేసే మేలును నడక వ్యాయామం కూడా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments