Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటిన్నర రోటీ = ఒక మామిడి: అన్నంతో తినొచ్చా.. భోజనం చేసిన తర్వాత?

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (13:13 IST)
మామిడి పండును మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునేందుకు భయపడుతుంటారు. అయితే మామిడిని డయాబెటిస్ పేషంట్లు మోతాదుకు మించి తీసుకోకూడదనే కానీ.. మితంగా తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మామిడి పండ్లలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఎ, బి6, సి వుండటం ద్వారా డయాబెటిస్ పేషెంట్లు రోజుకు రెండు ముక్కలు తీసుకోవచ్చునని చెప్తున్నారు. 
 
ఒక మామిడి ఒకటిన్నర రోటీలో ఉన్న కేలరీలకు సమానం. అందుకే పరిమితంగా తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ అదుపులో వుంటాయి. వారానికి ఓ మామిడి పండును తినడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే భోజనం చేసిన తర్వాత, అన్నంతో పాటు మామిడిని తీసుకోకూడదు. 
 
స్నాక్స్ టైమ్‌లో స్నాక్స్‌కు బదులు మామిడి పండు సగం మేర తీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. కాబట్టి రోజుకు నాలుగు గంటల గ్యాప్‌లో మూడుసార్లు అరకప్పు మామిడి పండ్ల ముక్కల్ని తీసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments